నమస్కారం మిత్రమా !కొందరు వేసుకొనే బట్టలను బట్టి రాయల్ గా కనిపిస్తారు, కొందరు వారి మాట తీరు నడవడిక బట్టి రాయల్ కనిపిస్తారు, కొందరు వారి హావభావాలను బట్టి రాయల్ కనిపిస్తారు.కానీ మనం చెప్పుకున్న అన్నింటిలో రాయల్ గా కనిపించే ఒకే ఒక్క వ్యక్తి మన బాలయ్య .బాలకృష్ణ గారు డ్యాన్స్ లైన ,ఫైట్లు అయినా ,డైలాగులు అయినా ఏది చేసినరాయల్ గా ఉంటుంది.
ఇది మీకు తెలుసా !భాష అర్థం కాకున్నా కేవలం బాలయ్య బాబు మాస్ ఫైట్లు మరియు డాన్స్ లు ,డైలాగులు కోసం బాలకృష్ణ గారి సినిమాలు చూసే నార్త్ ఇండియన్ వారు చాలా మంది ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అది వేరే చెప్పనక్కర్లేదు.సినిమా అయినా ,రాజకీయమైన ఆయనే రూలర్. రోజురోజుకీ బాలకృష్ణ గారి వయసు తగ్గిపోతోంది చిత్రంలో ఆయన నాజుగ్గా ఇండియన్ టోని స్టార్క్ లాగా కనిపించబోతున్నారు.
బాలకృష్ణ గారు ఎంచుకునే కథలలో కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ డ్రామా కూడా ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు.ఈ చిత్రంలో బాలకృష్ణ గారు ధర్మ అనేది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు ,మరియు టోనీ స్టార్క్ లాంటి గెటప్ తో కుర్రాడిలా కనిపించబోతున్నారు.ఈ చిత్రంలో లోప్రకాష్ రాజు గారు ,భూమిక, వేదిక ,సోనాల్ చౌహన్ నటించారు.
ఈ చిత్రాన్ని దర్శక దిగ్గజం అయిన కె.ఎస్.రవికుమార్ గారు దర్శకత్వం వహించారు. ఇంతకు మునుపే ఆయన బాలకృష్ణ గారితో జైసింహ తీసి ఘన విజయం సాధించారు.ఈ చిత్రాన్ని సి.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ గారు నిర్మించారు. చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు.ఈచిత్రం క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇది మీకు తెలుసా !భాష అర్థం కాకున్నా కేవలం బాలయ్య బాబు మాస్ ఫైట్లు మరియు డాన్స్ లు ,డైలాగులు కోసం బాలకృష్ణ గారి సినిమాలు చూసే నార్త్ ఇండియన్ వారు చాలా మంది ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అది వేరే చెప్పనక్కర్లేదు.సినిమా అయినా ,రాజకీయమైన ఆయనే రూలర్. రోజురోజుకీ బాలకృష్ణ గారి వయసు తగ్గిపోతోంది చిత్రంలో ఆయన నాజుగ్గా ఇండియన్ టోని స్టార్క్ లాగా కనిపించబోతున్నారు.
బాలకృష్ణ గారు ఎంచుకునే కథలలో కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ డ్రామా కూడా ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు.ఈ చిత్రంలో బాలకృష్ణ గారు ధర్మ అనేది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు ,మరియు టోనీ స్టార్క్ లాంటి గెటప్ తో కుర్రాడిలా కనిపించబోతున్నారు.ఈ చిత్రంలో లోప్రకాష్ రాజు గారు ,భూమిక, వేదిక ,సోనాల్ చౌహన్ నటించారు.
ఈ చిత్రాన్ని దర్శక దిగ్గజం అయిన కె.ఎస్.రవికుమార్ గారు దర్శకత్వం వహించారు. ఇంతకు మునుపే ఆయన బాలకృష్ణ గారితో జైసింహ తీసి ఘన విజయం సాధించారు.ఈ చిత్రాన్ని సి.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ గారు నిర్మించారు. చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు.ఈచిత్రం క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి